Pm Modi Tour: ఎల్లుండి APకి ప్రధాని మోదీ..

Wed, 09 Nov 2022-5:23 pm,

 Pm Modi Tour: ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లుండి విశాఖపట్నం పర్యటనకు రానున్నారు.  సాయంత్రం 6 గంటల ప్రాంతంలో  చేరుకుంటారు. మరుసటి రోజు ఉదయం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగే  బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 10 వేలకు పైగా  కోట్ల రూపాయలతో రూపొందుతున్న 5 ప్రాజెక్టులకు శంకు స్థాపనలు చేస్తారు. మరో రెండు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేయనున్నారు. వర్చువల్ విధానంలోనే ప్రధాని వీటిని అక్కడి నుంచి శ్రీకారం చుట్టనున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link