Pocharam Srinivas Reddy: బీసీ హాస్టల్‌ను పరిశీలించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి..

Fri, 16 Sep 2022-6:32 pm,

Pocharam Srinivas Reddy: కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్సీ బాలుర హాస్టల్‌ను స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్ధాలను , స్టోర్ రూంలో సరుకులను పరిశీలించారు. అనంతరం విద్యార్ధులతో కలిసి టిఫిన్ చేశారు. హస్టల్లలో లోపాలను సవరించడానికే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు స్పీకర్‌ చెప్పారు. పిల్లలకు మంచి భోజనం పెట్టడం మన బాధ్యతని హాస్టల్ సిబ్బందికి స్పీకర్ సూచించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link