Manjunatha Reddy death case: మంజునాథ రెడ్డిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

Sun, 21 Aug 2022-3:41 pm,

Manjunatha Reddy death case: ఏపీ ప్రభుత్వ విప్, వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడి అనుమానాస్పద మృతి కేసులో పురోగతి వచ్చింది. పోస్టుమార్టం రిపోర్టులో మంజునాథ రెడ్డిది ఆత్మహత్యే అని వెల్లడైంది. వ్యాపారంలో పార్టనర్ మోసగించడం వల్ల సూసైడ్ కు పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link