Kaleswaram project: కాంగ్రెస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

Thu, 18 Aug 2022-12:12 pm,

Kaleswaram project: కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు పోలీసులు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే సీతక్క తదితరులను అడ్డుకున్నారు పోలీసులు. భూపాలపల్లిలోని మంజీనగర్ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు ఆపేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link