PM Modi 5G Services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడి!

Sat, 01 Oct 2022-10:12 pm,

Prime Minister Narendra Modi launched 5G services. ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా 5జీ ఇంటర్నెట్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఆరో ఎడిషన్‌ను ముందుగా ప్రధాని ప్రారంభిచారు. ఆపై 5జీ సేవలను పీఎం ఆరంభించారు. తొలి విడతలో దేశంలోని 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link