Delhi Liquor Scam: టీఆర్ఎస్, బీజేపిల దోస్తీ బయటపడిందన్న రేవంత్ రెడ్డి

Thu, 25 Aug 2022-2:54 am,

Revanth Reddy About Delhi Liquor Scam Case :  కేసీఆర్ అవినీతికి పాల్పడిందని మీరే ఆరోపణలు చేస్తున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మీరే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబంపై సోదాలు చేయకపోవడానికి టీఆర్ఎస్ పార్టీతో కేంద్రానికి ఉన్న లాలూచీ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏమేం అన్నారంటే...

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link