Sabarimala: నవంబర్ 17 నుంచి డిసెంబర్ 27 వరకు దర్శనం..

Thu, 17 Nov 2022-6:01 pm,

Sabarimala: కేరళలోని  పంపా నదీ తీరాన కొలువై ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకుంది. 41 రోజుల మండల దీక్ష కోసం ఆలయ ద్వారాలను తెరిచారు. అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link