Sircilla Crime: ఆదిబట్ల తరహాలోనే సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్

Tue, 20 Dec 2022-2:28 pm,

Crime news: తెలంగాణలో సంచలనం రేపిన ఆదిబట్ల కిడ్నాప్ తరహా ఘటనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ జరిగింది. తందూర్తి మండలం మూడపల్లిలో ఓ యువతి కిడ్నాప్‌కు గురైంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి హనుమాన్ టెంపుల్ కు వెళ్లింది ఓ యువతి. పూజ చేసి తిరిగి వస్తుండగా ఆమెను కిడ్నాప్ చేశారు దుండగులు. అడ్డువచ్చిన యువతి తండ్రిని చితకబాదారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link