Chandrababu Naidu: వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. టీడీపీ శ్రేణుల హంగామా!

Thu, 28 Jul 2022-10:19 pm,

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన బాబు విజయవాడ, మైలారం, తిరువూరు, పెనుబల్లి మీదిగా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లికి వచ్చారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link