Komatireddy Venkat Reddy: తెలంగాణ సర్కారు ఎనిమిదేళ్లుగా రైతులను మోసం చేస్తోందన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy Slams KCR: తెలంగాణ ప్రభుత్వంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసి మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంతకీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమన్నారంటే..