Revanth Reddy: కోమటిరెడ్డితో మాట్లాడుతున్నాం.. మునుగోడును కాపాడుకుంటాం: రేవంత్‌ రెడ్డి

Sun, 31 Jul 2022-9:51 pm,

మునుగోడు పొలిటికల్ ఎపిసోడ్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో పార్టీ పెద్దలు మాట్లాడూతున్నారని ఆయన చెప్పారు. ఉత్తమ్ ఉదయం మాట్లాడారని రేవంత్ పేర్కొన్నారు. మునుగోడు కాంగ్రెస్ కంచుకోట అని, దాన్ని పార్టీ కాపాడుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link