Team India BCCI: టీమిండియా సీనియర్‌ క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్!

Tue, 02 Aug 2022-7:08 pm,

టీమిండియా సీనియర్‌ క్రికెటర్లకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. తీరికలేని షెడ్యూల్ పేరుతో విరామాలు కోరుకున్న సీనియర్లు ఇకపై ప్రతి మ్యాచుకు అందుబాటులో ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎవరైనా సరే ఇక విరామాలకు పులిస్టాప్ చెప్పాలని కఠిన ఆదేశాలు జారీచేసింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link