ఉత్తర కొరియా అధ్యక్షుడు, ఆధునిక నియంత కిమ్ జోంగ్ ఉన్ బతికే ఉన్నారు. ఆయన చనిపోయారన్న వార్తలకు తెరపడింది. నిన్న ప్యాంగ్యాంగ్‌లోని ఓ ఫర్టిలైజర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తర కొరియా ప్రభుత్వం మీడియాకు విడుదల చేసింది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్ నిక్షేపంలా నడుచుకుంటూ వస్తున్నారు. కొత్తగా నిర్మించిన ఫర్టిలైజర్ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కిమ్ జోంగ్ ఉన్ చాలా ఉత్సాహంగా కనిపించారు.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..