ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  2173కు చేరుకుంది. ఇందులో ఇతర రాష్ట్రాల వలస కూలీల కేసులను తొలగిస్తే ఏపీలో నమోదైన మొత్తం కేసులు 2100గా ఉన్నాయి. రాష్ట్రంలో 48 కరోనా మరణాలు సంభవించాయి. ఈ వివరాలను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ‘జబర్దస్త్’గా కమెడియన్ మహేష్ వివాహం.. పెళ్లి ఫొటోలు వైరల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన 24 గంటల్లో 50 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1192కి చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 860. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తు్న్న వారిలో కరోనా కేసులు అధికంగా నమోదు కావడం గమనార్హం. హీరో నిఖిల్ పెళ్లి ఫొటోలు


రాష్ట్రంలో నిన్న మొత్తం 9,256 శాంపిల్స్‌ని పరీక్షించగా 68 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. వీటిలో 32 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాలకి చెందినవి. మహారాష్ట్ర 29, ఒడిశా 2, పశ్చిమ బెంగాల్ 1 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు