#APFightsCorona | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకూ విపరీతంగా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో తాజాగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2137కు చేరుకుంది.  రానా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు, నేపథ్యం వివరాలు..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో ఏపీలో 9,284 శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. ఇందులో 48 శాంపిల్స్‌కు కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. చికిత్స అనంతరం కరోనా నుంచి నిన్న ఒక్కరోజే 86 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు. ఓవరాల్‌గా రాష్ట్రంలో నమోదైన మొత్తం 2137 పాజిటివ్ కేసులకుగాను 1,142 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 47 మంది కరోనా కాటుకు బలయ్యారు.  Photos:  నిర్మాత దిల్ రాజు పెళ్లి ఫొటోలు


[[{"fid":"185578","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Image Credit: twitter/@ArogyaAndhra","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"Image Credit: twitter/@ArogyaAndhra","class":"media-element file-default","data-delta":"1"}}]]
భర్త దిల్ రాజుతో వైఘా రెడ్డి తొలి సెల్ఫీ.. వైరల్


ఏపీలో ప్రస్తుతం 948 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలవారీగా చూస్తే కర్నూలు 591 కేసులతో వైరస్ తీవ్రను అధికంగా ఎదుర్కోంటుంది. గుంటూరు 399, కృష్ణా 349 కరోనా పాజిటివ్ కేసులతో ఉన్నాయి. నిన్న నమోదైన 48 కేసులలో 8 కేసులు తమిళనాడు నుంచి వచ్చిన వారివి. చిత్తూరులో 4, తూర్పు గోదావరి జిల్లాలో 4 పాజిటివ్ కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చిన వారిని పరీక్షించగా తేలాయి..  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!