ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా వైరస్ గురంచి చర్చించుకుంటున్నారు. శానిటైజర్ వాడండి అందులోనూ ఆల్కహాల్ శానిటైజర్ అయితే కరోనా వైరస్ బారిన పడకుండా ఉండవచ్చు అని అధికారులు చెబుతున్నారు. అయితే ఓ వైద్యశాఖ అధికారి నీళ్లు అనుకుని పొరపాటున శానిటైజర్ తాగేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని  అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వైద్యాధికారి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నటుడు నర్సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనిల్ కుమార్ అనే వైద్యశాఖ అధికారి తన ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. దాహం వేయడంతో చూసుకోకుండా పక్కనే ఉన్న బాటిల్ తీసి తాగేశారు. అయితే అది శానిటైజర్ కావడంతో అనిల్ కుమార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఏ ప్రమాదం లేదని, ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్ఛార్జ్ చేసినట్లు తెలిపారు. ఏపీలో వర్ష బీభత్సం.. 14 మంది మృత్యువాత 


ఫోన్‌లో మాట్లాడుతూ సరిగా చూసుకోలేదని, పక్కనే బాటిల్ ఓపెన్ చేసి అనుకోకుండా శానిటైజర్ తాగేశారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సైతం ఆసుపత్రికి వెళ్లి వైద్యశాఖ అధికారి అనిల్ కుమార్‌ను పరామర్శించారు.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos


 Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photo