గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మహమ్మారి కోరలు చాస్తోంది. ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా.. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy Gopireddy) కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించినట్లు ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy Gopireddy Tested COVID19 Positive) స్వయంగా ప్రకటించారు. JEE మెయిన్స్, NEET హాల్ ‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 
SOP For Movie Shootings: సినిమా షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ 


తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నానని చెప్పారు. కాగా, గత నాలుగైదు రోజుల నుంచి తనను కలిసిన వారు కోవిడ్19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కరోనా నుంచి కోలుకునే వరకు తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. Photos: హాట్ పోజులతో మత్తెక్కిస్తోన్న RGV సెక్సీ హీరోయిన్ 
‘చిరుత’ కన్నుల చిన్నది Neha Sharma Hot Photos 

Photo Story:  ప్రత్యర్ధి దిమ్మతిరిగిన పంచ్.. సినిమా చూపించిన రష్యా బాక్సర్