ఫోన్ కాల్స్ ఎక్కువగా వినియోగిస్తూ..డేటా అప్పుడప్పుడూ వినియోగించేవారికి ఇది అద్భుతమైన ప్లాన్. ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌‌టెల్ అందిస్తున్న ప్లాన్ ఇది. అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రం ఈ ప్లాన్‌తో ఎంజాయ్ చేయవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ టెలీకం కంపెనీ ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ ప్రకటించింది. ఎక్కువగా కాల్స్ చేస్తూ..ఇంటర్నెట్ తక్కువ వినియోగించేవారికి కావల్సిన ప్లాన్ ఇది. ఈ ప్లాన్ ధర కేవలం 19 రూపాయలు మాత్రమే. దీనికేమీ పరిమితమైన గడువు లేదు. ఇందులో యూజర్లకు హైస్పీడ్ ఇంటర్నెట్ లభిస్తుంది. ఈ ప్లాన్ 19 రూపాయలు మాత్రమే. ఇందులో 1జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే.


ఈ ప్లాన్‌లో 1 జీబీ డేటాతో పాటు ఒకరోజు వ్యాలిడిటీ లభిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ ప్లాన్ ప్రయోజనాలు పొందవచ్చు. రెండవరోజు కావాలంటే తిరిగి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించని యూజర్లను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్ రూపొందించారు. చిన్న చిన్న పనుల కోసం ఇంటర్నెట్ వినియోగించాల్సి వచ్చినప్పుడు ఈ ప్లాన్‌లో లభించే 1 జీబీ డేటా ఉపయోగపడుతుంది. దేశంలోని ప్రముఖ టెలీకం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు యూజర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు విభిన్న రకాల ప్లాన్స్ ప్రకటిస్తుంటాయి. కొన్ని ప్లాన్స్ తో అత్యధిక ప్రయోజనాలు కూడా లభిస్తుంటాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా మూడూ పోటీ పడి ఆఫర్లు ఇస్తుండటంతో యూజర్‌కు లబ్ది కలుగుతుంటుంది. 


Also read: Asian paints: ఏషియన్ పెయింట్స్ షైన్‌తో మీ గోడలను మిలమిల మెరిసేలా చేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook