Earning Money: ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు సంపాదించే అవకాశాన్ని ఎవరూ వదులుకుంటారు. అలాంటి ఓ ఉపాయం గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. కేవలం రూ. 399 ఖర్చు చేసి లక్షల రూపాయలను సంపాదించవచ్చు. అయితే ఆ సంపాదన ఎలా చేయాలి.. దాని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 399 ఖర్చుతో..


ఇంట్లో కూర్చొని లక్షల రూపాయలు ఆదాయాన్ని సంపాదించుకునేందుకు ముందు మీరు ఇంటర్నెట్ కనెక్షన్ ను పొందాల్సి ఉంటుంది. ఈరోజుల్లో ఫైబర్ ఇంటర్నెట్ బాగా ప్రాచుర్యం పొందింది. ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ లభిస్తుంది. భారతదేశంలో ప్రస్తుతం జియో,ఎక్సిటెల్ వంటి కంపెనీల అద్భుతమైన ఫైబర్ నెట్ ప్లాన్స్ ను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 399 ప్రారంభ ధర నుంచి ఈ రెండు కంపెనీలు ఫైబర్ ఇంటర్నెట్ సేవలను ప్రవేశపెట్టాయి.


ప్రతినెలా లక్షల్లో ఆదాయం


ఇంట్లో ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ పొందిన తర్వాత లక్షల రూపాయలను ఎలా ఆర్జించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏదైనా హైక్వాలిటీ ఉన్న వీడియో కంటెంటను సృష్టించి.. వాటిని యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వంటి డిజిటల్ ప్లాట్ ఫారమ్ లలో అప్ లోడ్ చేయడం ద్వారా ప్రతినెలా డబ్బు సంపాదించవచ్చు. 


వేల నుంచి లక్షల రూపాయల వరకు ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఆయా వీడియో కంటెంట్స్.. మీ సృతనాత్మకతతో పాపులర్ అయితే మీకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. దీనికి కావాల్సిందల్లా హైస్పీడ్ ఇంటర్నెట్, హైక్వాలిటీ స్మార్ట్ ఫోన్ మాత్రమే. వీటి ద్వారా ప్రతినెలా డబ్బును సంపాదించవచ్చు.  


Also Read: Amazon Fab Phone Fest: రూ.32,000 విలువైన మొబైల్ ఇప్పుడు రూ.1,649కే అందుబాటులో!


Also Read: Smart TV Offers: రూ.7,749 ధరకే 42 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook