Radheshyam movie: పాన్ ఇండియా మూవీలతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు ఎదిగిన ప్రభాస్ సినిమా మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. వరుస పాన్ ఇండియా మూవీలతో బిజీగా మారాడు ప్రభాస్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నటుడు ప్రభాస్ దశ మారింది. బాహుబలి, సాహో సినిమాల తరువాత బాలీవుడ్ అవకాశాలు ఎక్కువయ్యాయి. పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిన ప్రభాస్ చేతిలో 3-4 సినిమాలున్నాయి. జిల్ ఫేమ్ రాధాృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్‌పై (Radheshyam) భారీ అంచనాలున్నాయి. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్దోంది. రాధేశ్యామ్ షూటింగ్ సంబంధించి తుది షెడ్యూల్ ఈ నెలాఖరులో జరగనుంది. దీంతో సినిమా షూటింగ్ పూర్తయినట్టే. దీనికోసం హైదరాబాద్‌లో ప్రత్యేక సెట్ వేశారు. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తవుతూనే..కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashant neel) దర్శకత్వంలో తెరకెక్కనున్న సాలార్ మూవీ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. అనంతరం ఆదిపురుష్ సినిమాలో నటించనున్నాడు. 


Also read: Anchor Anasuya latest pics: కవ్వించే ఫోజులతో యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook