సూపర్ స్టార్ మహేష్ బాబు, గీతగోవిందం దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో సినిమా వస్తుందా లేదా అనే అనుమానాలకు చెక్ పడింది. వీరి కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా రానుంది. తొలుత  మహేష్ బాబు కెరీర్‌లో 27వ మూవీకి పరశురామ్ దర్శకుడని ప్రచారం జరిగింది. మహేష్ బాబుకు కథ చెప్పడం, ఆయనకు నచ్చడం చకచకా జరిగిపోయి. కానీ మహేష్ బాబుకు ఖాళీ దొరకకపోవడం, ఆ తర్వాత యంగ్ హీరో నాగచైతన్యను దర్శకుడు వెళ్లి కలిశాడటPics: క్యాలెండర్ గాళ్ సొగసు చూడతరమా!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

14 రీల్స్ బ్యానర్‌లో చైతూ హీరోగా నాగేశ్వరరావు అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లుగా లాక్‌డౌన్‌కు ముందు రిజిస్టర్ చేశారట. అయితే ఇదే గీతగోవిందం దర్శకుడితో మూవీ చేయాలని భావించిన సూపర్ స్టార్ పరశురామ్‌కు కాంటాక్ట్‌లోకి వచ్చారు. కథ వినిపించిన ప్రాజెక్ట్ మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్లు సమాచారం. దీనిపై ఓ న్యూస్ ఛానె‌ల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ పరశురామ్ ఈ విషయాన్ని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. లిప్ లాక్, బెడ్రూమ్ సీన్లపై స్పందించిన రాశీ ఖన్నా


మహేష్‌తో మూవీ కోసం చైతూ మూవీ నాగేశ్వరరావ్‌ను ఆపేశారని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపించింది. దీనిపై కింగ్ నాగార్జున కోపంగా ఉన్నారని సైతం ప్రచారం జరుగుతోంది. అయితే చైతూతో మూవీని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారని, మహేష్ బాబుతో మూవీ అయ్యే సమయానికి నాగేశ్వరరావు ప్రాజెక్టు మొదలుపెడతామని పరశురామ్ స్పష్టత ఇచ్చారట. చైతూ కెరీర్‌లో బెస్ట్ మూవీ తెరకెక్కిస్తానని పరశురామ్ ధీమాగా ఉన్నారని తెలియగానే అక్కినేని ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos