Lata Mangeshkar passes away: లెజండరీ సింగర్, భారతరత్న పురస్కార గ్రహీత లతా మంగేష్కర్(92)‌ (Lata Mangeshkar) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) విచారం వ్యక్తం చేశారు.అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లతా దీదీ లేరంటే గుండె పగిలినట్లుంది: చిరంజీవి
నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా, గొప్ప లెజెండ్‌లలో ఒకరైన లతా దీదీ ఇక లేరంటే గుండె పగిలినట్లు ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆమె సంగీతం ఎప్పటికీ సజీవంగా ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

 




>> లతా మంగేష్కర్‌ మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు తన సానుభూతి ప్రకటించారు.




>>  ప్రపంచానికి తెలిసిన గొప్ప గాయకుల్లో లతా మంగేష్కర్ గారు ఒకరు. ఆమె మరణం నన్ను బాధకు గురిచేసింది.  ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.




Also Read: Lata Mangeshkar passes away: లెజండరీ సింగర్ లతా మంగేష్కర్​ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం  




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook