దేశంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం చేపట్టారు. తెలంగాణ గవర్నర్ గా జిష్షుదేవ్ వర్మ నియమితులయ్యారు. ఏయే రాష్ట్రాలకు ఎవరెవరనేది జాబితా ఇలా ఉంది


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ    జిష్టు దేవ్ వర్మ
రాజస్థాన్      హరిభౌ కిషన్ రావు బాగ్డే
సిక్కిం          ఓం ప్రకాశ్ మాధుర్
జార్ఘండ్        సంతోష్ కుమార్ గంగ్వార్
మేఘాలయ  సీహెచ్ విజయ శంకర్
మహారాష్ట్ర    సీపీ రాధాకృష్ణన్
పంజాబ్        గులాబ్ చంద్ కటారియా
అస్సోం         లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
ఛత్తీస్ గడ్     రామెన్ డేక


వీరిలో తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు గవర్నర్ గా నియమితులయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్ ప్రస్తుతం జార్ఘండ్ గవర్నర్ గా, తెలంగాణకు ఇన్ ఛార్జిగా ఉన్నారు. అదే విధంగా పంజాబ్ కొత్త గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ప్రస్తుతం అస్సోం గవర్నర్ గా ఉన్నారు. ఇక అస్సోం కొత్త గవర్నర్ లక్ష్మీ ప్రసాద్ ఆచార్య సిక్కిం గవ్నర్ గా ఉన్నారు.


Also read: Free Train: పైసా ఖర్చు లేని రైలు ప్రయాణం, అది కూడా అందమైన లొకేషన్లలో ఎక్కడో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook