Security Forces kill 4 Maoist In Chhattisgarh Encounter: ఛత్తీస్​గఢ్​లో సరిహద్దుల్లో భద్రత బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకరమైక కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్టుదళానికి చెందిన  అగ్రనేతలు కాల్పులలో విగతజీవులగా మారిపోయారు. కొన్ని గంటల పాటు పోలీసులకు, మావోలకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులలో మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


మరణించిన వారిలో.. డీవీసీ సభ్యులు వెంకటేశ్, వర్గీస్, మంగాతు, కురసం రాజు తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిపైఇప్పటికే దాదాపూ 36 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో భద్రత బలగాలు భారీగా మందుగొండు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.


Read More: Venomous Snake: లోదుస్తులు పెట్టే ర్యాక్ లో ప్రపంచంలోనే రెండో అత్యంత విషసర్పం.. ఆ తర్వాత ఏంజరిగిందో తెలుసా..?


ఈ ఘటనతో పోలీసులు ఒక్కసారగా అలర్ట్ అయ్యారు. పెద్ద ఎత్తున సంఘటనస్థలానికి పోలీసులను మోహరించారు. గడ్చిరోలిలోని సరిహద్దు రాష్ట్రాల పోలీసులు, భద్రాత దళాలు అప్రమత్తమయ్యారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook