అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక రాహుల్ గాంధీ పార్టీ నేతలకు విందు ఇవ్వనున్నారు. కాంగ్రెస్ నేతలు, పార్టీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొనటానికి హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ పార్టీ చీఫ్‌గా ఎన్నికయ్యాక ఇస్తున్న తొలి విందు కార్యక్రమం ఇది. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను, ఎంపీలను, పీసీసీ నాయకులను, ఎమ్మెల్యేలను విందులో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING