India Covid-19 Updates: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 9,062 కొవిడ్ కేసులు (Corona Cases in India) వెలుగుచూశాయి. మహమ్మారితో మరో 36 మంది మరణించారు. కరోనా వైరస్ నుంచి 15,220 మంది కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.49%గా ఉంది. దేశంలో ప్రస్తుతం 1,05,058 (0.24శాతం) యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటివరకు నమోదైన మరణాల రేటు 52,7,134 గా ఉంది. భారత్ లో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 4,36,54,064 అంటే 98.57 శాతంగా ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం స్థిరంగా కొనసాగుతోంది. నిన్న దేశంలో 25, 90, 557 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. భారత్ లో ఇప్పటివరకు మెుత్తం మీద పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,08,57,15,251గా నమోదైంది. 



వరల్డ్ వైడ్ గా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 5,79,794మందికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.  మహమ్మారితో 1,648 మంది ప్రాణాలు కోల్పోయారు. జపాన్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా ఆ దేశంలో 1,59,781 కేసులు నమోదయ్యాయి. వైరస్ తో మరో 215 మంది మరణించారు.


Also Read: PM Modi: ఢిల్లీలో కీలక ఘట్టం.. కొత్త పార్లమెంట్‌లో జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook