ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో భూ ప్రకంపనలు (Earthquake In Manipur). మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో మంగళవారం వేకువజామున పలు చోట్ల భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. జాతీయ భూకంప అధ్యయన కేంద్రం ప్రకారం.. ఉఖ్రుల్‌కు తూర్పున 55కి.మీ దూరంలో దీని ప్రభావం ఉంది. JEE Main Guidelines: జేఈఈ మెయిన్ హాల్ టికెట్ అక్కడే పారేయాలి


‘మణిపూర్‌లో 5.1 తీవ్రతతో మంగళవారం వేకువజాము సమయంలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనల తీవ్రత అధికంగానే ఉండటంతో ఉఖ్రుల్ సమీప ప్రాంతాల ప్రజలు భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారని’ అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి నష్టం సంభవించలేదని సమాచారం. Bank Holidays In September: సెప్టెంబర్‌లో బ్యాంకు సెలవులు ఇవే.. 
 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ 
Anu Emmanuel Hot Photos: కొంచెం క్యూట్‌గా.. కొంచెం హాట్‌గా నటి