Rajya Sabha Elections:  రాజ్యసభ ఎన్నికలు జరగాల్సిన 57 స్థానాల్లో దాదాపుగా 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్థులకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారినే విజయం వరించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాలను సీఈసీ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది అంటే..?
ఉత్తర ప్రదేశ్‌ -11
తమిళనాడు - 6
బీహార్‌- 5
ఏపీ-4
మధ్యప్రదేశ్‌, ఒడిశా-3
ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, తెలంగాణ, జార్ఖండ్‌-2
ఉత్తరాఖండ్‌-1


పార్టీలవారీగా గెలిచిన అభ్యర్థులు:
బీజేపీ-14
కాంగ్రెస్‌-4
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌-4
డీఎంకే-3
బీజేడీ-3
ఆప్‌-2
ఆర్జేడీ-2
టీఆర్ఎస్‌-2
ఏఐడీఎంకే-2
జేఎంఎం-1
జేడీయూ-1
ఎస్పీ-1
ఆర్‌ఎల్‌డీ-1


ఏ రాష్ట్రం నుంచి ఎవరెవరు:
ఉత్తరప్రదేశ్‌ నుంచి:
జయంత్‌ చౌదరీ( ఆర్‌ఎల్‌డీ)
జావెద్‌ అలీఖాన్‌(ఎస్పీ)
దర్శనసింగ్‌(బీజేపీ)
బాబు రామ్‌ నిశిద్‌(బీజేపీ)
మితిలేష్‌ కుమార్‌(బీజేపీ)
 రాధా మోహన్‌ దాల్‌ అగర్వాల్‌(బీజేపీ)
కే లక్ష్మన్‌(బీజేపీ)
 లక్ష్మికాంత్‌ బాజ్‌పాయ్‌(బీజేపీ)
 సురేంద్ర సింగ్‌ నగర్‌(బీజేపీ)
 సంగీతా యాదవ్‌ (బీజేపీ)
కపిల్‌ సిబాల్‌(స్వతంత్ర)


తమిళనాడు నుంచి:
కల్యాణసుందరం(డీఎంకే)
ఆర్‌ గిరిరాజన్‌(డీఎంకే)
కేఆర్‌ఎన్‌ రాజేశ్‌ కుమార్‌(డీఎంకే)
షణ్ముగం(ఏఐడీఎంకే)
దర్మర్‌(ఏఐడీఎంకే)
చిదంబరం(కాంగ్రెస్)


(చిదంబరం 2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు)


బీహార్‌ నుంచి:
మీసా భారతీ (ఆర్జేడీ)
ఫయాజ్‌ అహ్మద్‌(ఆర్జేడీ)
సతీశ్‌ చంద్ర దూబే(బీజేపీ)
షంబు శరన్‌ పటేల్‌(బీజేపీ)
ఖీరూ మాతో( జేడీయూ)


(మీసా భారతి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కుమార్తె)


ఆంధ్రప్రదేశ్‌ నుంచి:
విజయసాయిరెడ్డి(వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్)
బీద మస్తాన్‌ రావ్‌( వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్)
ఆర్‌ కృష్ణయ్య( వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్)
నిరంజన్‌ రెడ్డి( వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్)


(ఏపీలో మొత్తం 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఈ నలుగురు విజయంతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యాబలం 9కి చేరింది. టీడీపీ, బీజేపీ చెరో స్థానం కలిగి ఉంది.)


మధ్యప్రదేశ్‌ నుంచి:
కవిత పటీదార్‌(బీజేపీ)
సుమిత్రా వాల్మిఖీ( బీజేపీ)
వివేక్‌ తన్కా( కాంగ్రెస్‌)


ఒడిశా నుంచి:
సస్మిత్‌ పాత్ర( బీజేడీ)
మనస్‌ రంజన్‌ మంగరాజ్‌(బీజేడీ)
నిరంజన్‌ బిషి(బీజేడీ)


తెలంగాణ నుంచి:
దామోదర్‌ రావు(టీఆర్ఎస్)
పార్థసారథి రెడ్డి( టీఆర్ఎస్)


పంజాబ్‌ నుంచి:
బల్బీర్‌ సింగ్‌ (ఆమ్‌ఆద్మీపార్టీ)
విక్రంజిత్ సింగ్‌ (ఆమ్‌ఆద్మీపార్టీ)


చత్తీస్‌గఢ్‌ నుంచి:
రాజీవ్‌ శుక్లా(కాంగ్రెస్)
రంజిత్‌ రంజన్‌(కాంగ్రెస్‌)


(ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకిదూరంగా ఉంది. )


జార్ఖండ్‌ నుంచి:
ఆదిత్య సాహు( బీజేపీ)
మౌహ మాజి( జేఎంఎం)


ఉత్తరాఖండ్‌ నుంచి:
కల్పన సైనీ( బీజేపీ)


Also Read: Hyderabad Gangrape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆనంద్ మహీంద్ర రియాక్షన్.. ఏమన్నారంటే..?


Also Read: Dead Body in JNU: జేఎన్‌యూలో డెడ్ బాడీ కలకలం... చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook