Anchor Rashmi Gautam: ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా పాప.. మాల్దీవుల్లో యాంకర్ రష్మీ మంటలు

Wed, 23 Nov 2022-7:21 pm,

మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ.. అరకొర అవకాశాలతో జీవితాన్ని నెట్టుకొచ్చింది యాంకర్ రష్మీ.  

అయితే జబర్దస్త్ షోలో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ తరువాత రష్మీ కెరీర్‌కు ఒక్కసారిగా ఊపు వచ్చింది.  

ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఈ బ్యూటీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. అదేవిధంగా సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.  

ఓవైపు సినిమాల్లో నటిస్తున్నా.. జబర్దస్త్ షోను మాత్రం వదులుకోలేదు. ఆ షో నుంచి ఎంతోమంది వెళ్లిపోయినా.. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్‌ను రష్మీ విడిచిపెట్టలేదు.

ఇక సోషల్ మీడియాలో హాట్ పిక్స్‌తో హీట్ పుట్టిస్తోంది. తాజాగా థైస్ షోకు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా పా అంటూ నెటిజన్లు నాటీ కామెంట్స్ పెడుతున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link