Kiara Advani Pics: కియరా అడ్వాణీ అందాలు విందు.. క్యూట్​ స్మైల్​కు కుర్రాళ్లు ఫిదా

Tue, 05 Apr 2022-8:04 pm,

కియరా అడ్వాణీ 1992 pgnw 31న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.

కియరాది సినీ నేపథ్యమున్న కుటుంబం. 2014లో వచ్చిన ఫగిలి అనే సినిమాతో బాలీవుడ్​లోకి అడుగు పెట్టింది.

2016లో వచ్చిన ఎం.ఎస్​ ధోనీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ హీరో అనే విషయం తెలిసిందే.

2018లో మహేశ్​ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను మూవీలో.. హీరోయిన్​గా నటించింది. తొలి మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు మది కొల్లగొట్టింది.

ప్రస్తుతం రామ్ చరణ్​ హీరోగా.. దిగ్గజ దర్శకుడు శంకర్ తీస్తున్న మూవీలోనూ కియరా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది. అమెకు ఇది మూడో సినిమా. రామ్​ చరణ్​తో రెండో సినిమా కావడం విశేషం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link