Gold Price Today 29 March 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి

Mon, 29 Mar 2021-8:43 am,

: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు సైతం పసిడి బాటలోనే పయనిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్థిరంగా ఉండగా, ఢిల్లీలో వెండి ధర భారీగా పుంజుకుంది.

Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర పెరిగింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.220 మేర పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,730 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,920కి చేరింది.

Also Read: Xiaomi Mi 11: మార్చి 29న లాంఛింగ్‌కు సిద్ధంగా ఎంఐ 11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా రూ.220 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,070కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,070 వద్ద మార్కెట్ అవుతోంది.

Also Read: Holi 2021 Skin Care: హోలీ పండుగతో జర జాగ్రత్త, ఏమేం పాటిస్తూ హోలీ జరుపుకోవాలంటే

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధర రూ.1000 మేర భారీగా పెరగడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.65,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.69,300 వద్ద మార్కెట్ అవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link