యాడ్ ఫిలింస్ చేద్దామనుకున్న Raashi Khanna హీరోయిన్ అయిపోయింది, అసక్తికరమైన విషయాలు చదవండి

Thu, 26 Nov 2020-7:07 pm,

రాశి ఖన్నా ఢిల్లీకి చెందిన అమ్మాయి. నవంబర్ 30న 1990లో జన్మించింది రాశీ ఖన్నా ..ఢిల్లీలోని సెంట్ మార్క్స్ సీనియర్ సెకండరీ పబ్లిక్ స్కూల్లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది.  

బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా బీఏ ఇంగ్లిష్ పూర్తి చేసింది. తరువాత కాపీ రైటర్ అవ్వాలి అనుకుంది. యాడ్ ఫిలింస్ చేద్దాం అనుకుంది. 

జాన్ అబ్రాహం హీరోగా వచ్చిన మద్రాస్ కేఫ్ చిత్రంతో తెరంగేట్రం చేసింది రాశీ ఖన్నా. తరువాత తెలుగు చిత్ర ఊహలు గుసగుసలాడేలో నటించింది.  

రాశీఖన్నాకు షారుఖ్ ఖాన్, మహేష్ బాబు, రణ్ బీర్ కపూర్, మాధురీ దీక్షిత్, ప్రియాంకా చోప్రా అంటే ఇష్టమట.

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్స్ లో ఒకరైనా రాశీ కన్నా ప్రతీ చిత్రానికి 30 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link