Nidhhi Agerwal: అందాల సోగసులతో కుర్రాళ్ల మతులు పోగుడుతున్న నిధి అగర్వాల్..
నిధి అగర్వాల్.. టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన 'మున్నా మైఖేల్' మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
తెలుగులో నాగ చైతన్య హీరోగా నటించిన 'సవ్యసాచి' మూవీతో ఇక్కడ తొలిసారి లక్ పరీక్షించుకుంది.
ఆ తర్వాత తెలుగులో అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీలో అలరించింది. కానీ నిధి ఫేట్ మాత్రం మారలేదు.
నిధి అగర్వాల్.. ముంబైలో మోడల్గా ముందుగా ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత హీరోయిన్గా సత్తా చాటుతోంది.
నిధి అగర్వాల్ గురించి చెప్పాలంటే తమిళంలో ఏకంగా అభిమానులు గుడి కట్టించుకునే స్థాయికి చేరింది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది నిధి అగర్వాల్. తెలుగులో కంటే తమిళంలోనే ఈమెకు ఎక్కువ క్రేజ్ ఉంది.