Parijata Yog: 44 ఏళ్ల తర్వాత పవర్ ఫుల్ పారిజాతయోగం.. ఈ రాశుల వారికి డబుల్ ప్రమోషన్‌లతో పాటు అఖండ ధనలాభం..

Thu, 24 Oct 2024-7:00 pm,

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నియోగాలు మనిషి జీవితంలో అనుకొని విధంగా మంచి మార్పులకు కారణమౌతాయి. ఆ సమయంలో మనం ఎలాంటి పనులు చేసిన కూడా గొప్ప లాభాలు కల్గుతాయి.

ఇదిలా ఉండగా.. దాదాపు 44 ఏళ్ల తర్వాత 26 వ తేదీన అరుదైన పారీజాత యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండబోతున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఒక మూడు రాశులకు మాత్రం జాబ్ లలో, ఇతర పనుల్లో  అనుకొని విధంగా మంచి జరుగుతుందని తెలుస్తొంది.

కొన్ని సమయంలో ఈ రాశులవారు ఏ పనిచేయాలో కూడా చేయకూడదో..  జ్యోతిష్య పండితులు సూచిస్తుంటారు. దీనివల్ల అనుకొని విధంగా లాభాలు కల్గుతాయి.

కుంభం.. ఈ రాశివారికి ఇప్పటి వరకు జీవితంలో అనుకొని విధంగా లాభాలు కల్గుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. అనుకొని విధంగా విందులు, వినోదాల్లో  పాల్గొంటారు.

కర్కాటకం.. ఈ రాశివారికి కూడా ధనయోగం కల్గబోతుంది. భార్యతరపు నుంచి ఆస్తులు వీరి సొంతమౌతాయి. మీకు ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉందని తెలుస్తొంది.  

మీనం.. ఈ రాశివారికి ఉద్యోగ స్థానంలో డబుల్ ప్రమోషన్ లకు అవకాశంఉంది. అంతే కాకుండా.. నచ్చిన యువతితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తొంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link