Pragya Jaiswal Photos: గులాబీల వనంలో అందమైన చందమామ ప్రగ్యా జైస్వాల్!

Mon, 28 Feb 2022-3:11 pm,

ప్రగ్యా జైస్వాల్​.. 1991 జనవరి 12న మధ్యప్రదేశ్​లోని జబల్​పూర్​లో జన్మించింది. పుణెలోని సింబయోసిస్​ లా స్కూల్​లో లాడిగ్రీ పట్టా పొందింది.     

'విరట్టు' అనే తమిళ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. అదే సినిమాను టాలీవుడ్ లో 'డేగ'గా విడుదల చేశారు. 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.     

'నక్షత్రం', 'జయ జానకి నాయక', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది. 'టిట్టూ ఎమ్​బీఏ'తో బాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చింది.    

2014లో సింబయోసిస్​ సాంస్కృతిక అవార్డు విజేతగా నిలిచింది. 2016లో బెస్ట్​ ఫిమేల్​ డెబ్యూగా ఫిల్మ్​ఫేర్​, సైమా పురస్కారాలను గెలుచుకుంది.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link