Rahu-Ketu Gochar 2025: చిక్కని గ్రహాలు ఈ రాశులవారికి బోలెడు డబ్బులు ఇవ్వబోతున్నాయి!

Wed, 28 Aug 2024-4:26 pm,

అంతేకాకుండా అక్టోబర్‌ 30వ తేదిన కేతువు గ్రహం కూడా రాశి సంచారం చేసింది. అయితే ఈ రెండు గ్రహాలు 2025 సంవత్సరంలో సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే, మరికొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తాయి.   

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు కేతువు గ్రహాలను భౌతిక సుఖానికి సూచిగా భావిస్తారు. దీని కారణంగా ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.   

రాహు-కేతువు గ్రహాల సంచారం కారణంగా మిథున రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కారణంగా అదృష్టం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.   

మిథున రాశివారికి ఈ రెండు గ్రహాల సంచారం కారణంగా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు.   

మకర రాశివారికి రాహువు, కేతువు గ్రహ సంచారాల కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.  

మకర రాశివారికి ఈ సంచారాల కారణంగా ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ లభించడమే కాకుండా కెరీర్‌ జీవితంలో అనుకున్న విజయాలు కూడా సాధిస్తారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో ఏది కావాలనుకున్న అది దోరుకుతుంది. 

రాహు-కేతువు సంచారాల కారణంగా కుంభ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు భౌతిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి. దీని కారణంగా ఆనందం రెట్టింపు అవుతుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link