Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు

Thu, 14 Jan 2021-8:08 am,

రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం మార్కెట్లోకి మరో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. కస్టమర్లకు సరసమైన ధరకే ప్రతిరోజూ 2 జీబీ డేటా అందించనుంది. రూ.444 రీఛార్జ్ ప్లాన్‌ను రిలయన్స్ జియో(Reliance Jio) తీసుకొచ్చింది. ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ఈ ప్లాన్ చాలా తక్కువ ధర అని చెప్పవచ్చు.  

రిలయన్స్ జియో రూ.444 రీఛార్జ్ ప్లాన్ వివరాలు..  - ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో చెల్లుబాటు అవుతుంది. - ఈ ప్లాన్‌లో కస్టమర్‌కు ప్రతిరోజూ 2 జీబీ డేటా అందిస్తున్నారు.

Also Read: BSNL Cheapest Plan: తక్కువ ధరకు రీఛార్జ్ ప్లాన్.. Airtel, Jio మరియు VIలకు షాక్!

- వినియోగదారులకు 56 రోజుల్లో మొత్తం 112 జీబీ డేటా లభిస్తుంది. - డేటా అయిపోయిన తర్వాత 64kbps వేగంతో వినియోగదారులు ఇంటర్నెట్‌ను పొందవచ్చు.

- జియో కాకుండా ఇతర నెట్‌వర్క్‌లకు సైతం కస్టమర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. - వినియోగదారులకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి. - ఏ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకుండానే Jio యాప్స్ కూడా ఉచితంగా వాడుకోవచ్చు.

Also Read: LPG Tatkal Seva: బుకింగ్ చేసిన అరగంటకే ఎల్‌పీజీ సిలిండర్ డెలివరీ

రూ.444 ప్లాన్‌తో పాటు, రూ. 598, రూ.2,599, రూ .2,399, రూ .599, రూ .249 రీఛార్జ్ ప్యాక్‌లకు కూడా ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అయితే రూ.2,399 రీఛార్జ్ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత కాలింగ్‌తో ఏడాది వ్యాలిడిటీ

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link