TS Lok Sabha Polls 2024: రేవంత్, కేసీఆర్ సహా తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన ప్రముఖులు..

Mon, 13 May 2024-1:56 pm,

రేవంత్ రెడ్డి తన భార్య, కుమార్తెతో కలిసి వికారబాద్‌లోని కొడంగల్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

మాజీ సీఎం కేసీఆర్ చింతమడకలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కిషన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి కరీంనగర్‌ పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హైదరాబాద్ బంజరా హిల్స్‌లోని నందినగర్ కమిటీ హాల్ పోలింగ్ సెంటర్‌లో భార్య, కుమారుడుతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్  

 

ధర్మపురి అరవింద్ నిజామాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్న బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్

 

 

అసదుద్దీన్ ఓవైసీ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link