Pitru Paksha 2022: హిందూమతంలో పితృ పక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పితృపక్షంలో చనిపోయిన పూర్వీకులను స్మరించుకుని నివాళులర్పిస్తారు. అంతేకాకుండా ఈ 15 రోజులు పూర్వీకుల ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు, దానాలు, శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానం చేస్తారు.  ఈసారి పితృ పక్షం (Pitru Paksha 2022) సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 25 వరకు జరుపుకోనున్నారు. ఈ పితృపక్షంలో కొన్ని పనులు చేయడం నిషిద్ధం. పితృ పక్షం సమయంలో మరిచిపోయి కూడా కొన్ని వస్తువులను తినకూడదు. వీటిని తినడం వల్ల మీ జీవితంలో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. పితృపక్షంలో ఏయే పదార్దాలు తినకూడదో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పితృపక్షంలో వీటిని తినవద్దు...
>> పితృ పక్షం సమయంలో ఆవు పాలు తాగకూడదు.
>> ఆవాల నూనె, ముల్లంగి, బెండకాయలు కూడా శ్రాద్ధ పక్షంలో తీసుకోకూడదు. అలాగే ఈ వస్తువులను ఎవరికీ తినడానికి ఇవ్వకూడదు.
>> పితృ పక్షంలో మసూర్ పప్పు అస్సలు తినకూడదు.
>> పితృ పక్షం సమయంలో తాజా పుడ్ మాత్రమే తీసుకోవాలి, పాత పుడ్ తీసుకోకూడదు. 
 >> శొంఠి మరియు శనగతో చేసిన వస్తువులను తినవద్దు.
>> ఈ 15 రోజుల్లో తెల్ల రాతి ఉప్పును మాత్రమే ఉపయోగించండి.


(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం కొన్ని విశ్వాసాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీన్ని ధ్రువీకరించలేదు.)


Also Read: Palmistry: మీ జీవితం ఎలా ఉంటుందో..చేతివేళ్ల ఆకారం నిర్ణయిస్తుంది, మీ వేళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook