తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) తిరుమలేశుడి భక్తులకు శుభవార్త తెలిపింది. అడుగడుగు దండాల వాడి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్త జనం కోసం రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు ( Rs.300 TTD Special Darshan Ticket ) విడుదల చేసింది. ఈ సందర్భంగా భక్తులు ముందుగానే రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు అన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి అని తితిదే కోరింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ALSO READ| Ayodhya History: హిందువుల పవిత్ర నగరం ఆయోధ్య చరిత్ర, ఆసక్తికరమైన విషయాలు


అదే సమయంలో తిరుపతిలోని (Tirupati ) భూదేవి కాంప్లెక్స్ లో ఫ్రీటైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తారు. ప్రతీ రోజు ఉదయం 5 గంటలకు ఈ టికెట్లను భక్తులకు అందజేస్తారు. ముందుగా వచ్చిన భక్తులకు ముందుగా ఇస్తారు.  


శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలి అనుకునే భక్తులకు ఒక రోజు ముందే టికెట్లు అందజేస్తారు. ఒక రోజు తరువాత  దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఫ్రీ టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే అలిపిరిలోకి ( Alipiri ) ప్రవేశం ఉంటుంది.



ALSO READ|   Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR