Owaisi Sensational comments on Tirumala Laddu: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఎంతో భక్తితో తినే తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్త ఎంతో మంది భక్తులకు వేదనకు గురి చేస్తోంది. దీనిపై నిజా నిజాలు తేల్చేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుమల లడ్డూల కల్తీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Siddhivinayak Mandir laddu: ఇప్పటికే దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డూ వ్యవహారం పై పెద్ద రచ్చ నడుస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువులకు సంబంధించిన కొవ్వు ఉన్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలింది. తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది హిందువులను మనోవేధనకు గురి చేస్తోంది. ఆ సంగతి మరువక ముందే ముంబైలో ఫేమైసైన సిద్ధి వినాయక స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో ఏకంగా ఎలుకలు పిల్లలు పెట్టడం తీవ్ర దుమారమే రేగుతుంది.
Tirumala Mahashanti Homam: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డూ వివాదం నడుస్తోంది. ఈ లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు పద్దార్ధాలు కలిపారంటూ ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపుతున్నాయి. తాజాగా తిరుమలలో జరిగిన ఈ అపచారానికి ప్రాయశ్చితానికి మహా శాంతి హోమం నిర్వహిస్తున్నారు.
Tirumala Laddu Controversy Facts: తిరుమల లడ్డూపై రేగిన వివాదం రగులుతూనే ఉంది. కూటమి ప్రభుత్వం ఇంకా గత ప్రభుత్వంపైనే విమర్శలు సంధిస్తోంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనేది ప్రధాన ఆరోపణ. అసలు తిరుమల లడ్డూ విషయమై రేగిన వివాదంలో వాస్తవం ఏంటనేది ఓసారి పరిశీలిద్దాం
TTD Online Tickets December 2024: తిరుమలలో శ్రీవారి దర్శనానికి ప్రతి నెల 300 రూపాయల దర్శనం, అంగ ప్రదర్శన, విశ్రాంతుల గదులకు సంబందఇంచిన తిరుమల తిరుపతి దేవ స్థానం ప్రతి నెలా ఆన్ లైన్ కోటా విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్స్ మరికాసేట్లో ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
Tirumala Laddu Dispute in Telugu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజుకో వివాదం రచ్చకెక్కుతోంది. గత ప్రభుత్వం వర్సెస్ కూటమి ప్రభుత్వ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల్నించి తిరుమల లడ్డూ అత్యంత వివాదాస్పద వ్యవహారంగా మారింది. అసలేంటీ వివాదం..పూర్తి వివరాలు మీ కోసం.
Tirumal Darshan Tickets Release For December 2024: తిరుమల తిరుపతికి సంబంధించి ప్రతి నెల దర్శనంతో పాటు వివిధ ఆర్జిత సేవలు, వసతి గదులకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెలా ఆన్ లైన్ కోటా విడుదల చేస్తూ ఉంటుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ బోర్ట్ ఈ నెల 19 నుంచి భక్తులకు ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకు రానుంది.
TTD Laddu Prasadam Rules: తిరుమల లడ్డూలకు సంబంధించి ఇటీవల టీటీడీ కీలక మార్పులు చేసింది. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకే లడ్డూలు అందనున్నాయి. దర్శనం టోకెన్ లేని భక్తులు కచ్చితంగా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. వారికి రెండు లడ్డూలను అందజేయనున్నారు.
Tirumala Laddu New Rules: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్న్యూస్. ఇక నుంచి లడ్డూ జారీ విధానంలో మార్పులు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే లడ్డూలు జారీ చేయనుంది. ఒక భక్తుడికి ఒక లడ్డూ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు దర్శన టికెట్ చూపిస్తే ఒక లడ్డూ ఇస్తారు. అదనపు లడ్డూ కావాలంటే ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది. టీటీడీ కొత్త నిబంధనలపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Chiranjeevi Visits Tirumala: తన పుట్టినరోజు సందర్భంగా సినీ హీరో చిరంజీవి తన కుటుంబంతో కలిసి తిరుమల వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చిరు కుటుంబం అక్కడి నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో చేరుకున్నారు.
Special bus to Tirumala: తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మీదట ప్రతిరోజు తిరుమలకు ఏసీ బస్సును అధికారులు నడిపేందుకు చర్యలు చేపట్టారు.
AP Assembly Elections 2024 Results: ఏపీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమితో టీటీడీ చైర్మన్ పదవికి భూమన కరుణాకర రెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి పంపించారు.
Ram Charan visits Tirumala: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. తన భార్య ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Elections 2024 Effect On Tirumala: తిరుమలకు వెళ్తున్నారా ఒక్క విషయం తెలుసుకోండి. సార్వత్రిక ఎన్నికలు తిరుమల ఆలయంపై కూడా పడింది. ముఖ్యంగా దర్శనానికి సంబంధించిన విషయాల్లో కీలక మార్పులు జరిగాయి.
Tirumala Tirupathi Devasthanam: ప్రపంచంలో ఉన్న అతి పవిత్రమైన దేవస్థానాలలో తిరుమల తిరుపతి కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కొలువైయున్న నగరం తిరుమల. మనుషుల పుట్టినరోజు లాగానే తిరుమల కూడా అతి త్వరలోనే 894 వ పుట్టినరోజుని ఘనంగా జరుపుకోనుంది.
TTD Darshan Tickets: వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. క్యూలైన్తో దాదాపు 4 కి.మీ మేర వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు.
TTD New Website ttdevasthanams.ap.gov.in: తిరుమల శ్రీవారి బుకింగ్స్కు సంబంధించిన టీటీడీ వెబ్సైట్ పేరు మారిపోయింది. కొత్త వెబ్సైట్ను ttdevasthanams.ap.gov.in టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇక నుంచి ఈ వెబ్సైట్ ద్వారా అన్ని బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.