వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. తమ మధ్య అక్రమ సంబంధం విషయం ఇళ్లల్లో తెలిసిందని వివాహితులైన ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని మాచారెడ్డికి చెందిన బాలనర్సు(38)కి చాలా కిందట వివాహమైంది. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. హీరోయిన్ కృతి శెట్టి క్యూట్ ఫొటోలు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్థానికంగా నివాసం ఉంటున్న వివాహిత ప్రేమలత(35), బాలనర్సుకు కొంతకాలం నుంచి శారీరక సంబంధం ఏర్పడింది. పెళ్లైనప్పటికీ ఇంటి పరువుమర్యాదలు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వీరు తమ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేమలత, బాలనర్సుల మధ్య శారీరక సంబంధం ఉందని వారి ఇళ్లల్లో తెలిసింది. ఈ క్రమంలో తమ పరువు పోయిందని భావించిన బాలనర్సు, ప్రేమలతలు బైకు మీద మాచారెడ్డి గ్రామ శివారుకు వెళ్లారు. వరల్డ్ క్రేజీ మోడల్ బికినీ ఫొటోలు వైరల్


తాము అనుకున్న ప్రకారమే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ప్రేమలతకు భర్త, కుమారుడు ఉన్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
Bikiniలో అమెరికన్ అందం హాట్ పోజులు