Telangana COVID-19 cases: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. శనివారం రాత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం అంతకు ముందు గత 24 గంటల్లో 1,20,525 మందికి కరోనా పరీక్షలు చేయగా.. వారిలో 1,771 మందికి కరోనా సోకినట్టు తేలింది. అదే సమయంలో కరోనా వైరస్ కారణంగా మరో 13 మంది చనిపోయారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,469 కి చేరింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: Petrol prices today: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ, ఏపీలో పెట్రోల్ ధరలు


ప్రస్తుతం తెలంగాణలో 21,983 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 2384 మంది కరోనా వైరస్ (COVID-19) నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,76,487 కి చేరింది.


Also read : Govt employees salary hike: పీఆర్సీ అమలుకు ఉత్తర్వులు జారీ.. పెరగనున్న జీతాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook