Jangaon Road accident: తెంలగాణ జనగామ జిల్లా(Jangaon District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident)చోటుచేసుకుంది. కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన లింగాల ఘనపురం మండలం వనపర్తి హైవేపై జరిగింది. ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: suicide : సంగారెడ్డిలో విషాదం, ఉరేసుకున్న భ‌ర్త‌.. చెరువులో దూకిన భార్యాపిల్ల‌లు


చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న ముగ్గురు ప్రయాణీకులు అక్కడిక్కడే దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన చిన్నశేఖర్‌రెడ్డి, రఘురెడ్డి, ధనలక్ష్మిగా గుర్తించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీళ్లందరూ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తిరుమలగిరి వెళ్తున్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook