నేపాల్‌లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం భారీ భూ ప్రకంపనలు (Nepal Earthquake) నేపాల్ ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. తూర్పు ఖాట్మండుకు 50 కిలోమీటర్ల పరిధిలో పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.4గా నమోదు అయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) తెలిపింది. 4.5 మిలియన్ ప్రజలు నివసిస్తున్న ఏరియా మేర భూకంప సంభవించినట్లు పేర్కొంది. భూకంప నష్ట వివరాలు తెలియాల్సి ఉంది.  Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR