ఇటీవల సుప్రీం కోర్టు దూరవిద్యపై తీర్పును వెలువరిస్తూ, యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ)కు పలు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ) భారతదేశంలో ఉన్న 123 యూనివర్సిటీ లకు ఆ హోదాను రద్దు చేసింది. హోదా కోల్పోయిన ఆ విద్యాసంస్థలు తమ విద్యాసంస్థల చివర యూనివర్సిటీ అని పేరు పెట్టుకోరాదు. అయితే, సాధారణ విద్యాసంస్థల మాదిరిగా యధావిధిగా పనిచేస్తాయి. ఇకపై విద్యాసంస్థలన్నీ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనివర్సిటీ హోదా కోల్పోయిన విద్యాసంస్థలు (తెలుగు రాష్ట్రాలకు చెందినవి)


* కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, గుంటూరు 


* రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం, తిరుపతి


* గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం), వైజాగ్


* శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, అనంతపురం


* విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్, గుంటూరు


* వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)


* ఎస్.ఆర్.ఎమ్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ


హోదా కోల్పోయిన మరిన్ని విద్యాసంస్థల వివరాల కోసం 'యూజీసీ' వెబ్సైట్ చూడండి.