#CoronaUpdates: 
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తాజాగా 21 కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్ 132కు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం తాజా బులిటెన్ ప్రకారం.. నిన్న (01/04/2020) రాత్రి 10:00 గంటల తరువాత నుంచి ఈ రోజు ఉదయం వరకు విడుదలైన ల్యాబ్ ఫలితాలలో కొత్తగా 21 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్-19  కేసుల సంఖ్య 132 కి చేరింది. జిల్లాల వారీగా కేసుల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్ 


జిల్లాల వారీగా ఏపీలో కేసుల వివరాలివి: 
నెల్లూరు  - 20
గుంటూరు  - 20
ప్రకాశం  - 17
కడప  - 15
కృష్ణా - 15
పశ్చిమ గోదావరి - 14
విశాఖపట్నం -11
తూర్పు గోదావరి  - 9
చిత్తూరు  - 8
అనంతపురం  -2
కర్నూలు  - 1      మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. వెండి పరుగులు
NOTE: ఏపీలో మొత్తం కేసులు 132 నమోదు కాగా, ఇందులో కరోనా నుంచి కోలుకుని ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.         జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone