Big Breaking: వైయస్ కుటుంబంలో ముదిరిన ముసలం.. తల్లి, చెల్లిపై కోర్టు కెక్కిన ఎక్కిన వైయస్ జగన్..
Big Breaking: రాజకీయాల్లో తమ, పర భేదాలుండవని చెబుతుంటారు. కొన్ని సార్లు అవి నిజమే కాబోలు అనిపిస్తోంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైయస్ఆర్సీ అధినేత జగన్.. తన తల్లి , చెల్లిపై వ్యతిరేకంగా కోర్టు కెక్కడం సంచలనంగా మారింది.
Big Breaking: దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లోకెక్కింది. అంతేకాదు ఇంటి గుట్టు మరోసారి రచ్చ కెక్కింది. తాజాగా అన్నా చెల్లెల్ల మధ్య ఆస్తుల వివాదం ముదిరింది. తాజాగా సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో .. తన చెల్లి, తల్లి తనకు తెలియకుండా కుట్ర పన్ని షేర్లు ట్రాన్స్ ఫర్ చేసారు. అంతేకాదు అందులో తనకు, తన భార్య వైయస్ భారతికి కంపెనీలో ఆజామాయిషీ లేకుండా చేశారని వైయస్ జగన్మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ను ఆశ్రయించడం (NCLT)లో వాళ్లకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter