Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసింది. సెప్టెంబర్‌ నెల కోటాకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ మాసానికి సంబంధించి రోజుకు 25 వేల చొప్పున టికెట్లను కేటాయించారు. ఈమేరకు టీటీడీ అధికారులు తెలిపారు. మరోవైపు తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీకెండ్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గతంలో క్యూలైన్లలో తొక్కిసలాటలు చోటుచేసుకున్నాయి. మళ్లీ అలాంటివి చోటుచేసుకోకుండా చూసుకుంటామని ఇటీవల టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల పరిస్థితులపై ఇప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నామని తెలిపారు. 


Also read:Minister Srinivas Goud Case: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో ట్విస్ట్..పిటిషన్‌ వేసిన నిందితులు..!


Also read:Chinthamaneni Prabhakar: పటాన్‌చెరులో కోడి పందేలు.. 21 మంది అరెస్ట్.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ఎస్కేప్..



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook