జ్యోతిక‌, భాగ్యరాజ్‌, పార్థీబ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన బంగారు త‌ల్లి సినిమా త్వరలోనే ఓటిటిలో విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా ఆ చిత్ర ట్రైలర్‌ని ( Bangaru thalli movie trailer ) విడుదల చేశారు. చిన్నారుల వ‌రుస కిడ్నాప్, హత్యలు, అత్యాచార ఘటనలు- కోర్టు విచారణ నేప‌థ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో జ్యోతిక ఓ న్యాయవాది పాత్ర పోషించింది. బంగారు తల్లి ట్రైలర్‌లో చూపించిన సన్నివేశాలు సినిమా కథనంపై ఆడియెన్స్‌ని ఉత్కంఠకు గురిచేసేలా ఉన్నాయి. Also read : Bigg Boss Telugu 4 contestant Gangavva: గంగవ్వ ఎవలు, బిగ్ బాస్‌కి ఎట్లొచ్చింది ?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేజే ఫ్రెడ్రిక్ ( Director JJ Fredrick ) డైరెక్ట్ చేసిన బంగారు తల్లి మూవీని 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య ( Actor Suriya ) నిర్మించాడు. Also read : Maha Prasthanam Teaser: భిన్నమైన కథనంతో 'మహా ప్రస్థానం' టీజర్